రాజకుమారుడు - బ్రహ్మరాక్షసి
త్రిరూపదేశపు రాకుమారి స్వరూపరాణి త్రిలోక సుందరిగా పేరుపొందింది. ఆమె చిత్రపటాన్ని చూసి ఎందరో రాజకుమారులు మతులు పోగొట్టుకున్నారు. ఆమెను చేపట్టే అదృష్టం తమకు కలగాలంటే తమకు కలగాలని, దేశదేశాల రాజకుమారులు కలలు గంటున్న సమయంలో రాజకుమారి స్వయంవర ప్రకటన దేశ దేశాలకు పంపబడింది.
స్వరూపరాణి అడిగే క్లిష్టమైన ప్రశ్నకు సరియైన సమాధానం అందరికంటే ముందు తేగలిగిన రాజకుమారుణ్ణుణ్ణి ఆమె వరిస్తుంది.
ఇది వింటూనే దేశ దేశాల రాజకుమారులు ఉత్సాహంగా త్రిరూప దేశానికి బయల్దేరారు.
విరూపదేశపు రాజకుమారుడు వీరచంద్రుడు అలా బయల్దేరిన వారిలో ఒకడు. అయితే సమయానికి అతడి తండ్రి అస్వస్థుడు కావడం వల్ల అతడి ప్రయాణం ఆలస్యమైంది. అతను త్రిరూపదేశం రాజధాని నగరం చేరుకునే సమయానికి అక్కడ బొత్తిగా స్వయంవర కోలాహలం ఏమీ లేదు. అయినప్పటికీ వీరచంద్రుడు తను వచ్చిన విషయం స్వరూపరాణికి కబురు చేశాడు. రాజకుమారి అతణ్ణి ఆహ్వానించి ఇంత ఆలస్యంగా వచ్చారేమని అడిగింది.
స్వరూపరాణి అందం చూస్తూ మైమరచిపోయిన వీరచంద్రుడామె ప్రశ్నను వినలేదు. ఆమె మళ్లీ అడిగాక కాని అతను జవాబు చెప్పలేక పోయాడు. “ఇప్పటికే తొంభైతొమ్మిదిమంది రాజకుమారులు నా ప్రశ్న విని వెళ్లారు. మీరు నూరవ వారు. వందమందికి మించి ప్రశ్న అడిగే ఉద్దేశ్యం........................
రాజకుమారుడు - బ్రహ్మరాక్షసి త్రిరూపదేశపు రాకుమారి స్వరూపరాణి త్రిలోక సుందరిగా పేరుపొందింది. ఆమె చిత్రపటాన్ని చూసి ఎందరో రాజకుమారులు మతులు పోగొట్టుకున్నారు. ఆమెను చేపట్టే అదృష్టం తమకు కలగాలంటే తమకు కలగాలని, దేశదేశాల రాజకుమారులు కలలు గంటున్న సమయంలో రాజకుమారి స్వయంవర ప్రకటన దేశ దేశాలకు పంపబడింది. స్వరూపరాణి అడిగే క్లిష్టమైన ప్రశ్నకు సరియైన సమాధానం అందరికంటే ముందు తేగలిగిన రాజకుమారుణ్ణుణ్ణి ఆమె వరిస్తుంది. ఇది వింటూనే దేశ దేశాల రాజకుమారులు ఉత్సాహంగా త్రిరూప దేశానికి బయల్దేరారు. విరూపదేశపు రాజకుమారుడు వీరచంద్రుడు అలా బయల్దేరిన వారిలో ఒకడు. అయితే సమయానికి అతడి తండ్రి అస్వస్థుడు కావడం వల్ల అతడి ప్రయాణం ఆలస్యమైంది. అతను త్రిరూపదేశం రాజధాని నగరం చేరుకునే సమయానికి అక్కడ బొత్తిగా స్వయంవర కోలాహలం ఏమీ లేదు. అయినప్పటికీ వీరచంద్రుడు తను వచ్చిన విషయం స్వరూపరాణికి కబురు చేశాడు. రాజకుమారి అతణ్ణి ఆహ్వానించి ఇంత ఆలస్యంగా వచ్చారేమని అడిగింది. స్వరూపరాణి అందం చూస్తూ మైమరచిపోయిన వీరచంద్రుడామె ప్రశ్నను వినలేదు. ఆమె మళ్లీ అడిగాక కాని అతను జవాబు చెప్పలేక పోయాడు. “ఇప్పటికే తొంభైతొమ్మిదిమంది రాజకుమారులు నా ప్రశ్న విని వెళ్లారు. మీరు నూరవ వారు. వందమందికి మించి ప్రశ్న అడిగే ఉద్దేశ్యం........................© 2017,www.logili.com All Rights Reserved.