Janabha Sankhya Apohalu

By S Y Qureshi (Author)
Rs.300
Rs.300

Janabha Sankhya Apohalu
INR
MANIMN5015
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భారతదేశపు కుటుంబ నియంత్రణ కథ

భారతదేశ జనాభా 1951 సంవత్సరంలో 361.1 మిలియన్ల నుండి 2011 నాటికి 1.10.2 మిలియన్లకు పెరిగింది. 1 జూలై 2020 నాటికి, ఇది 1.38 బిలియన్లుగా ' అంచనా వేయబడింది. భారతదేశపు ప్రస్తుతం జనాభా పరివర్తన" యొక్క మూడవ దశలో ఉంది. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. అయితే 15-49 సంవత్సరాలలోపు పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు పెద్ద సంఖ్యలో (53 శాతం) ఉన్నందున జనాభా పెరుగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా వృద్ధి రేటులో కనిపిస్తున్న తగ్గుదల ధోరణిని భారత జనాభా లెక్కల సమాచార విశ్లేషణ నిర్ధారిస్తుంది. 1991-2001* కాలంలో 21.5 శాతం నుండి 2001-2011 సంవత్సరంలో దశాబ్ధ వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదైంది,

ఒకవైపు అన్ని మత సమూహాల మధ్య దశాబ్ధ వృద్ధి రేట్లు క్షీణిస్తుండగా, మరోవైపు - రాష్ట్రాలలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, మరియు మహిళల సాధికారత స్థాయిని బట్టి అంతర్రాష్ట్ర మరియు అంతర్ంత వైవిధ్యాలు కొనసాగుతున్నాయి. 1950లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తం సంతానోత్పత్తి రేటు (ఒక స్త్రీ తన జీవితంలో పొందే సజీవ శిశు జననాల సగటు సంఖ్య) 2015-16 లో 2.2కి తగ్గడం గమనార్హం. జంటలు కూడా మునుపటి కంటే తక్కువ పిల్లలను కావాలి అని అనుకుని ఆచరిస్తునప్పటికీ, జనాభా పరివర్తన కారణంగా, జనాభా సంఖ్యలో మొత్తం పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుంది. '

భారతదేశంలో అధిక సంఖ్యలో యువకులు (సుమారు 30 శాతం) ఉన్నారు. యుక్తవయస్కులు (10-19 సంవత్సరాలు) మరియు యువత (15-24 సంవత్సరాలు) - ఎవరైతే పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు లేదా కనీసం త్వరలో ఆ వయసుకు వచ్చేవారు ఉన్నారు. ఈ సమూహం తక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసినప్పటికీ, ఇప్పటికీ మొత్తం జననాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. దీనికి కారణం................

భారతదేశపు కుటుంబ నియంత్రణ కథ భారతదేశ జనాభా 1951 సంవత్సరంలో 361.1 మిలియన్ల నుండి 2011 నాటికి 1.10.2 మిలియన్లకు పెరిగింది. 1 జూలై 2020 నాటికి, ఇది 1.38 బిలియన్లుగా ' అంచనా వేయబడింది. భారతదేశపు ప్రస్తుతం జనాభా పరివర్తన" యొక్క మూడవ దశలో ఉంది. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. అయితే 15-49 సంవత్సరాలలోపు పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు పెద్ద సంఖ్యలో (53 శాతం) ఉన్నందున జనాభా పెరుగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా వృద్ధి రేటులో కనిపిస్తున్న తగ్గుదల ధోరణిని భారత జనాభా లెక్కల సమాచార విశ్లేషణ నిర్ధారిస్తుంది. 1991-2001* కాలంలో 21.5 శాతం నుండి 2001-2011 సంవత్సరంలో దశాబ్ధ వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదైంది, ఒకవైపు అన్ని మత సమూహాల మధ్య దశాబ్ధ వృద్ధి రేట్లు క్షీణిస్తుండగా, మరోవైపు - రాష్ట్రాలలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, మరియు మహిళల సాధికారత స్థాయిని బట్టి అంతర్రాష్ట్ర మరియు అంతర్ంత వైవిధ్యాలు కొనసాగుతున్నాయి. 1950లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తం సంతానోత్పత్తి రేటు (ఒక స్త్రీ తన జీవితంలో పొందే సజీవ శిశు జననాల సగటు సంఖ్య) 2015-16 లో 2.2కి తగ్గడం గమనార్హం. జంటలు కూడా మునుపటి కంటే తక్కువ పిల్లలను కావాలి అని అనుకుని ఆచరిస్తునప్పటికీ, జనాభా పరివర్తన కారణంగా, జనాభా సంఖ్యలో మొత్తం పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుంది. ' భారతదేశంలో అధిక సంఖ్యలో యువకులు (సుమారు 30 శాతం) ఉన్నారు. యుక్తవయస్కులు (10-19 సంవత్సరాలు) మరియు యువత (15-24 సంవత్సరాలు) - ఎవరైతే పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు లేదా కనీసం త్వరలో ఆ వయసుకు వచ్చేవారు ఉన్నారు. ఈ సమూహం తక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసినప్పటికీ, ఇప్పటికీ మొత్తం జననాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. దీనికి కారణం................

Features

  • : Janabha Sankhya Apohalu
  • : S Y Qureshi
  • : Vishalandra Publishing House
  • : MANIMN5015
  • : Paperback
  • : Jan, 2024
  • : 290
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janabha Sankhya Apohalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam