రాజ్యం - మతసామరస్యం!
A Reply to Ministry of Home Affairs! 2003
[ఎల్.కె.అద్వానీ కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండగా, వారి మినిస్ట్రీ నుండి దివికుమార్కు పదేపదే వచ్చిన ఉత్తరాలకి జవాబుగా రాసిన ప్రత్యుత్తరం ఇది. 2002లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర దురంతాల ప్రత్యక్ష పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన 28 మంది రచయితల బృందంలో దివికుమార్ ఉన్నారు. అక్కడి దురాగతాలు చూసిన వెంటనే కలిగిన ప్రతిస్పందనను ఢిల్లీ నుండి వెలువడే 'మెయిన్ స్ట్రీమ్' ఇంగ్లీషు వారపత్రికకు చిన్న ఉత్తరం రాయగా అది ప్రచురణయిన రోజుల తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ నుండి ఉత్తరం వచ్చింది.
"దేశంలో మతసామరస్యం రూపొందాలంటే రాజ్యం పాటించాల్సిన విధుల గురించి మీ అభిప్రాయాలు తెలియపరచండి" అనేది ఆ ఉత్తరం సారాంశం. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రతి రెండు నెలలకు ఒకసారి తిరిగి తిరిగి వారు అడుగుతూ వచ్చారు. ఆ పరిస్థితులలో 2003లో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ వారికి రాసినది ఈ ఉత్తరం. ఆ పరిమితులలో ఈ వ్యాసాన్ని అర్థం చేసుకోగలరు.]
అనేక మతాలు, విభిన్న భావాలు గల దేశంలో వాటి మధ్య సహజీవనం ఎలా అన్న సమస్య ప్రధానంగా రాజకీయమైనది. అంటే "రాజ్యాని”కి పరిపాలకులకు వారి సాంస్కృతిక విధానానికి సంబంధించినది. ప్రజలకు సంబంధించినంతవరకు చిన్న చిన్న విభేదాలు, ఘర్షణలు వున్నా చాలావరకు తమలో తాము పరిష్కరించు కుంటారు. అయినా విభిన్న మతవిశ్వాసాల ప్రజల మధ్య విభేదాలు శాంతి భద్రతల.................
రాజ్యం - మతసామరస్యం! A Reply to Ministry of Home Affairs! 2003 [ఎల్.కె.అద్వానీ కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండగా, వారి మినిస్ట్రీ నుండి దివికుమార్కు పదేపదే వచ్చిన ఉత్తరాలకి జవాబుగా రాసిన ప్రత్యుత్తరం ఇది. 2002లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర దురంతాల ప్రత్యక్ష పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన 28 మంది రచయితల బృందంలో దివికుమార్ ఉన్నారు. అక్కడి దురాగతాలు చూసిన వెంటనే కలిగిన ప్రతిస్పందనను ఢిల్లీ నుండి వెలువడే 'మెయిన్ స్ట్రీమ్' ఇంగ్లీషు వారపత్రికకు చిన్న ఉత్తరం రాయగా అది ప్రచురణయిన రోజుల తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ నుండి ఉత్తరం వచ్చింది. "దేశంలో మతసామరస్యం రూపొందాలంటే రాజ్యం పాటించాల్సిన విధుల గురించి మీ అభిప్రాయాలు తెలియపరచండి" అనేది ఆ ఉత్తరం సారాంశం. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రతి రెండు నెలలకు ఒకసారి తిరిగి తిరిగి వారు అడుగుతూ వచ్చారు. ఆ పరిస్థితులలో 2003లో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ వారికి రాసినది ఈ ఉత్తరం. ఆ పరిమితులలో ఈ వ్యాసాన్ని అర్థం చేసుకోగలరు.] అనేక మతాలు, విభిన్న భావాలు గల దేశంలో వాటి మధ్య సహజీవనం ఎలా అన్న సమస్య ప్రధానంగా రాజకీయమైనది. అంటే "రాజ్యాని”కి పరిపాలకులకు వారి సాంస్కృతిక విధానానికి సంబంధించినది. ప్రజలకు సంబంధించినంతవరకు చిన్న చిన్న విభేదాలు, ఘర్షణలు వున్నా చాలావరకు తమలో తాము పరిష్కరించు కుంటారు. అయినా విభిన్న మతవిశ్వాసాల ప్రజల మధ్య విభేదాలు శాంతి భద్రతల.................© 2017,www.logili.com All Rights Reserved.