Andhrapradesh Rajakiyalu Samajika Vargala Prabhavam

Rs.150
Rs.150

Andhrapradesh Rajakiyalu Samajika Vargala Prabhavam
INR
EMESCO1109
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         'ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక వర్గాల ప్రభావం' కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్రాసిన ఈ పుస్తకం, చాలా ఆసక్తికరమైన సత్యాల్ని విపులీకరించింది.

           1952 నుండీ - ఏ ప్రాంతంలో ఎన్నికైన వారు ఏ కులానికి చెందిన వారనే విషయం రాబట్టడం అత్యంత ప్రయాసతో కూడిన పని!

ఏ ఏ కులాల వారు - ఏ సమయంలో - ఏ ప్రాంతంలో అత్యధికంగా ఎన్నిక అయ్యారు.. అనే ప్రశ్నకు ఈ పుస్తకం గణాంకాలతో సహా సరైన సమాధానం చెప్తుంది. 

          రెడ్లు, కమ్మలు ప్రారంభం నుంచీ తమ ప్రభావాన్ని నిలుపుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ లో రెడ్లు, తెలుగుదేశంలో కమ్మలు ఎక్కువగా వున్నా.. వీరిరువురి కలయిక లేకుండా ఎప్పుడు ఏ ప్రభుత్వమూ ఏర్పడలేదు! 

            కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా, రెండూ ప్రాంతీయ పార్టీలే తలబడ్డాయి. వైసిపిలో 31 మంది రెడ్లు, 3 కమ్మ; టిడిపిలో 9 మంది రెడ్లు, 29 మంది కమ్మ గెలిచారు. 36 రిజర్వుడు స్థానాల్ని మినహాయిస్తే, కమ్మ రెడ్డి కలిపి 52.5% అసెంబ్లీ సీట్లు కలిగియున్నారు. 

                                                                                                                                                                                                                                                                  - కొమ్మినేని శ్రీనివాసరావు 

         'ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక వర్గాల ప్రభావం' కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్రాసిన ఈ పుస్తకం, చాలా ఆసక్తికరమైన సత్యాల్ని విపులీకరించింది.            1952 నుండీ - ఏ ప్రాంతంలో ఎన్నికైన వారు ఏ కులానికి చెందిన వారనే విషయం రాబట్టడం అత్యంత ప్రయాసతో కూడిన పని! ఏ ఏ కులాల వారు - ఏ సమయంలో - ఏ ప్రాంతంలో అత్యధికంగా ఎన్నిక అయ్యారు.. అనే ప్రశ్నకు ఈ పుస్తకం గణాంకాలతో సహా సరైన సమాధానం చెప్తుంది.            రెడ్లు, కమ్మలు ప్రారంభం నుంచీ తమ ప్రభావాన్ని నిలుపుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ లో రెడ్లు, తెలుగుదేశంలో కమ్మలు ఎక్కువగా వున్నా.. వీరిరువురి కలయిక లేకుండా ఎప్పుడు ఏ ప్రభుత్వమూ ఏర్పడలేదు!              కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా, రెండూ ప్రాంతీయ పార్టీలే తలబడ్డాయి. వైసిపిలో 31 మంది రెడ్లు, 3 కమ్మ; టిడిపిలో 9 మంది రెడ్లు, 29 మంది కమ్మ గెలిచారు. 36 రిజర్వుడు స్థానాల్ని మినహాయిస్తే, కమ్మ రెడ్డి కలిపి 52.5% అసెంబ్లీ సీట్లు కలిగియున్నారు.                                                                                                                                                                                                                                                                    - కొమ్మినేని శ్రీనివాసరావు 

Features

  • : Andhrapradesh Rajakiyalu Samajika Vargala Prabhavam
  • : Kommineni Srinivasarao
  • : Spoorthi Printers
  • : EMESCO1109
  • : Paperback
  • : 2018
  • : 173
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhrapradesh Rajakiyalu Samajika Vargala Prabhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam