Sri M Prayanam Konasgutundi

By D H Larence (Author)
Rs.350
Rs.350

Sri M Prayanam Konasgutundi
INR
MANIMN6580
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

వాక్అఫ్రోప్

మానవుడుగా పుట్టి, మానవుడుగా వుండు, మానవత్వంకోసం ప్రతి అడుగు

మూడు మహా సముద్రాల సంగమం అయిన కన్యాకుమారి నుండి 2015 జనవరి 12 న శ్రీ యమ్ కాలి నడకను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో వ్యక్తులతో కలిసి అతను శాంతి మరియు సామరస్యంకోసం 'దివాక్ఆఫ్రోప్' అనే పాదయాత్ర నిర్వహించారు. సుమారు 500 రోజుల్లో 7500 కిలోమీటర్ల దూరం భారతదేశం మొత్తం పర్యటించాలి. ఏప్రిల్ 2016 లో ఈనడక కాశ్మీర్లోని శ్రీనగర్లోకి ప్రవేశించింది.

కులం, మతం, జాతి మరియు లింగంతో సంబంధం లేకుండా మానవులలో సామరస్యం మరియు సమైక్యత యొక్క బీజాలను నాటడానికి ఈనడక అని శ్రీ యమ్ ప్రకటించారు.

న్యూఢిల్లీ లో ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అనువాదం క్రింద ఇవ్వబడింది, ది మానవ్ ఏక్తా మిషన్ పథకం పై శ్రీ యమ్ చేపట్టిన ది వాక్ఆఫ్రో యొక్క సందేశాన్ని సంక్షిప్తీకరిస్తుంది.

బోర్న్ హ్యూమన్ బి హ్యూమన్, ఎవరీ స్టెప్ ఫార్ హ్యుమానిటీ అనేది శాంతి యొక్క తెల్ల బ్యానర్లలో ప్రదర్శించబడిన నినాదం.

న్యూఢిల్లీలోని పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి శ్రీ యమ్ ప్రసంగం. 29 ఫిబ్రవరి 2016 ముందుగా.. నానమస్కర్, సలాంఅలీకుమ్, సతీఅకాల్మరియు శుభ సాయంత్రం................................

వాక్అఫ్రోప్ మానవుడుగా పుట్టి, మానవుడుగా వుండు, మానవత్వంకోసం ప్రతి అడుగు మూడు మహా సముద్రాల సంగమం అయిన కన్యాకుమారి నుండి 2015 జనవరి 12 న శ్రీ యమ్ కాలి నడకను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో వ్యక్తులతో కలిసి అతను శాంతి మరియు సామరస్యంకోసం 'దివాక్ఆఫ్రోప్' అనే పాదయాత్ర నిర్వహించారు. సుమారు 500 రోజుల్లో 7500 కిలోమీటర్ల దూరం భారతదేశం మొత్తం పర్యటించాలి. ఏప్రిల్ 2016 లో ఈనడక కాశ్మీర్లోని శ్రీనగర్లోకి ప్రవేశించింది. కులం, మతం, జాతి మరియు లింగంతో సంబంధం లేకుండా మానవులలో సామరస్యం మరియు సమైక్యత యొక్క బీజాలను నాటడానికి ఈనడక అని శ్రీ యమ్ ప్రకటించారు. న్యూఢిల్లీ లో ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అనువాదం క్రింద ఇవ్వబడింది, ది మానవ్ ఏక్తా మిషన్ పథకం పై శ్రీ యమ్ చేపట్టిన ది వాక్ఆఫ్రో యొక్క సందేశాన్ని సంక్షిప్తీకరిస్తుంది. బోర్న్ హ్యూమన్ బి హ్యూమన్, ఎవరీ స్టెప్ ఫార్ హ్యుమానిటీ అనేది శాంతి యొక్క తెల్ల బ్యానర్లలో ప్రదర్శించబడిన నినాదం. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి శ్రీ యమ్ ప్రసంగం. 29 ఫిబ్రవరి 2016 ముందుగా.. నానమస్కర్, సలాంఅలీకుమ్, సతీఅకాల్మరియు శుభ సాయంత్రం................................

Features

  • : Sri M Prayanam Konasgutundi
  • : D H Larence
  • : Mejanta Press
  • : MANIMN6580
  • : paparback
  • : 2025
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri M Prayanam Konasgutundi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam