ముందుమాట
వి.శ్రీనివాసరావు
రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ (యం) ఆంధ్రప్రదేశ్.
రాంభూపాల్ రాసిన ఈ పుస్తకం "పుష్కరకాల మోడీ పాలనలో దేశ తిరోగమనం” వర్తమాన సమస్యలను అర్థం చేసుకోవడానికి సకాలంలో వచ్చిన రచన. దీనిని అందరూ అధ్యయనం చేయాలని కోరుతున్నాను.
2014లో మోడీ మొదటిసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కినప్పుడు యువతరంలో ఎన్నో ఆశలు, భవిష్యత్పట్ల ఒక భరోసా కనిపించాయి. క్రమంగాఆశలన్నీ ఆవిరైపోయి నేడు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ పన్నెండు సంవత్సరాల (పుష్కరం) కాలంలో ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ విధానం వికృత రూపం తీసుకుంది. రాజ్యాంగం, చట్టాలన్నింటినీ తుంగలోతొక్కి
నీ లాంటి పిడికెడు కంపెనీలకోసం బరితెగించి జాతీయ సంపదను | కట్టబెడుతున్న తీరు నేడు కళ్ళకు కడుతున్నది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద రాజ్యంగా అవతరిస్తామని, విశ్వగురువుగా మారుస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ మాటల.......................
ముందుమాట వి.శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ (యం) ఆంధ్రప్రదేశ్. రాంభూపాల్ రాసిన ఈ పుస్తకం "పుష్కరకాల మోడీ పాలనలో దేశ తిరోగమనం” వర్తమాన సమస్యలను అర్థం చేసుకోవడానికి సకాలంలో వచ్చిన రచన. దీనిని అందరూ అధ్యయనం చేయాలని కోరుతున్నాను. 2014లో మోడీ మొదటిసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కినప్పుడు యువతరంలో ఎన్నో ఆశలు, భవిష్యత్పట్ల ఒక భరోసా కనిపించాయి. క్రమంగాఆశలన్నీ ఆవిరైపోయి నేడు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ పన్నెండు సంవత్సరాల (పుష్కరం) కాలంలో ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ విధానం వికృత రూపం తీసుకుంది. రాజ్యాంగం, చట్టాలన్నింటినీ తుంగలోతొక్కి నీ లాంటి పిడికెడు కంపెనీలకోసం బరితెగించి జాతీయ సంపదను | కట్టబెడుతున్న తీరు నేడు కళ్ళకు కడుతున్నది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద రాజ్యంగా అవతరిస్తామని, విశ్వగురువుగా మారుస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ మాటల.......................© 2017,www.logili.com All Rights Reserved.