Yasodhara

By C Srinivasa Raju (Author)
Rs.125
Rs.125

Yasodhara
INR
MANIMN3219
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                            “అతితార్థ ప్రాధాన్యాత్ ఇతిహాసః " నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెదపల్లి ప్రిన్సిపాల్‌గా పనిచేయుచున్నప్పుడుఆచార్య          జయశంకర్ గారుకళాశాలనుసందర్శించిరి.చరిత్రపరిశోధనసమితి'నిస్థాపించిచరిత్ర-సంస్కృతిపైస్వచ్ఛందంగాసేవచేస్తున్ననన్నుఅభినందిస్తూ, ఆ          సందర్భంలో వారు నాతో మాట్లాడుతూ ఆధారాలతో కూడిన  ప్రతి చారిత్రక విశేషం రికార్డు చేయవలసిందిగా  కోరుతూ ఈ అంశాలన్నీ రాబోయే         'తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణములో ఇవి ఉపయోగపడగలవని వారు సూచించిరి.వారిచ్చిన ప్రోత్సాహంత సమయం దొరికినప్పుడల్లాకరీంనగర్         జిల్లాలో ఏదో ఒక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంత చారిత్రక విశేషాల్ని పరిశీలించడం/పరిశోధించడం జరుగుతున్నది.ఉద్యోగరీత్యా బిజీగాఉంటున్నందున         ఆవిష్కరణలు మాత్రం మందగమనంగా సాగుచున్నవి...

                            ఒక సందర్భంలో మా “కాక ఆచార్య బిరుదరాజురామరాజు  గారునాక ఒక లేఖ వ్రాస్తూ కురిక్యాలశాసన ఫోటో కాపీలను ఆ         ప్రాంత విశేషాలను  పంపుమని కోరడం  జరిగింది. వారి లేఖకు  స్పందనగా గంగాధర, కురిక్యాల మరియు కొండన్నపల్లి  గ్రామాలుసందర్శించి,         అతిష్టంపైబొమ్మలమ్మగుట్ట (వృషభగిరి) పైకి ఎక్కి, అక్కడ విశేషములనువ్రాసి ఫోటోలు తీసి వారికి పంపితిని.

                           అప్పటి నుండి ఈ ప్రాంతంపై నాకు ఆసక్తి పెరిగినది. ఆచార్య రామరాజుగారుఈ ప్రాంతంపై ఒకపరిశోధనఅంశమును పుస్తక          రూపమునవెలువరించగలరనఆశించితిని.వారుఅట్టికార్యక్రమముపూర్తిచేయకుండానేచనిపోవడంనాకుచాలబాధ కల్గించినది.డా॥ మలయశ్రీ గారి          పి.హెచ్.డి. గ్రంథం “కరీంనగర్  జిల్లా  తెలుగు సాహిత్య చరిత్ర" (1997) లో ఈ కురిక్యాల శాసనకర్త జనవల్లభుని విశేషాలు  త్రిభాషాశాసనం          చివరిమూడు కంద పద్యాలు తెలుగులో మొట్టమొదటివి. 

 

                            “అతితార్థ ప్రాధాన్యాత్ ఇతిహాసః " నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెదపల్లి ప్రిన్సిపాల్‌గా పనిచేయుచున్నప్పుడుఆచార్య          జయశంకర్ గారుకళాశాలనుసందర్శించిరి.చరిత్రపరిశోధనసమితి'నిస్థాపించిచరిత్ర-సంస్కృతిపైస్వచ్ఛందంగాసేవచేస్తున్ననన్నుఅభినందిస్తూ, ఆ          సందర్భంలో వారు నాతో మాట్లాడుతూ ఆధారాలతో కూడిన  ప్రతి చారిత్రక విశేషం రికార్డు చేయవలసిందిగా  కోరుతూ ఈ అంశాలన్నీ రాబోయే         'తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణములో ఇవి ఉపయోగపడగలవని వారు సూచించిరి.వారిచ్చిన ప్రోత్సాహంత సమయం దొరికినప్పుడల్లాకరీంనగర్         జిల్లాలో ఏదో ఒక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంత చారిత్రక విశేషాల్ని పరిశీలించడం/పరిశోధించడం జరుగుతున్నది.ఉద్యోగరీత్యా బిజీగాఉంటున్నందున         ఆవిష్కరణలు మాత్రం మందగమనంగా సాగుచున్నవి...                             ఒక సందర్భంలో మా “కాక ఆచార్య బిరుదరాజురామరాజు  గారునాక ఒక లేఖ వ్రాస్తూ కురిక్యాలశాసన ఫోటో కాపీలను ఆ         ప్రాంత విశేషాలను  పంపుమని కోరడం  జరిగింది. వారి లేఖకు  స్పందనగా గంగాధర, కురిక్యాల మరియు కొండన్నపల్లి  గ్రామాలుసందర్శించి,         అతిష్టంపైబొమ్మలమ్మగుట్ట (వృషభగిరి) పైకి ఎక్కి, అక్కడ విశేషములనువ్రాసి ఫోటోలు తీసి వారికి పంపితిని.                           అప్పటి నుండి ఈ ప్రాంతంపై నాకు ఆసక్తి పెరిగినది. ఆచార్య రామరాజుగారుఈ ప్రాంతంపై ఒకపరిశోధనఅంశమును పుస్తక          రూపమునవెలువరించగలరనఆశించితిని.వారుఅట్టికార్యక్రమముపూర్తిచేయకుండానేచనిపోవడంనాకుచాలబాధ కల్గించినది.డా॥ మలయశ్రీ గారి          పి.హెచ్.డి. గ్రంథం “కరీంనగర్  జిల్లా  తెలుగు సాహిత్య చరిత్ర" (1997) లో ఈ కురిక్యాల శాసనకర్త జనవల్లభుని విశేషాలు  త్రిభాషాశాసనం          చివరిమూడు కంద పద్యాలు తెలుగులో మొట్టమొదటివి.   

Features

  • : Yasodhara
  • : C Srinivasa Raju
  • : Sri Chaitanya
  • : MANIMN3219
  • : Paperback
  • : 2014
  • : 102
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yasodhara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam