Premalu- Pellillu

By Madireddy Sulochana (Author)
Rs.70
Rs.70

Premalu- Pellillu
INR
KWALITY145
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.

                    రాఘవయ్యగారు పడక కుర్చీలో మేను వాల్చి భుక్తాయాసం తీర్చుకున్తునారు. అతని ఆలోచనలు ఆనందమైన భావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి. అయ్యగారు! ఆలోచనలు అంతరాయం కలుగగా తలతిప్పి చూశాడు. వాకిట్లో పోస్ట్ మాన్ నిల్చున్నాడు. గుమ్మంలో వెయ్యవోయ్! రాధా! ఒకసారిలా వచ్చిపో తల్లీ లేవలేక రాధను పిలిచారు. తుండుగుడ్డతో చేతులు తుడుచుకుంటూ రాధ వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

               మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.                     రాఘవయ్యగారు పడక కుర్చీలో మేను వాల్చి భుక్తాయాసం తీర్చుకున్తునారు. అతని ఆలోచనలు ఆనందమైన భావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి. అయ్యగారు! ఆలోచనలు అంతరాయం కలుగగా తలతిప్పి చూశాడు. వాకిట్లో పోస్ట్ మాన్ నిల్చున్నాడు. గుమ్మంలో వెయ్యవోయ్! రాధా! ఒకసారిలా వచ్చిపో తల్లీ లేవలేక రాధను పిలిచారు. తుండుగుడ్డతో చేతులు తుడుచుకుంటూ రాధ వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Premalu- Pellillu
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY145
  • : Paperback
  • : 2017
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Premalu- Pellillu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam