Edureeta

By Dr Aripirala (Author)
Rs.100
Rs.100

Edureeta
INR
ETCBKT0183
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              వీరేశలింగంగారి 'ఎదురీత' పుస్తకం గురించి చెప్పాలంటే మూఢనమ్మకాలను నిరసించడం, వితంతు వివాహాలు చేయడం, వివేకవర్ధనిలో లంచగొండులు గురించి వ్రాయడం, తెలుగులో నూతన ప్రక్రియలు ప్రారంభించడం - వీటన్నిటినీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు చేశారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవలసింది భార్య రాజ్యలక్ష్మమ్మగారు అండదండలివ్వడమే కారణం. వీరేశలింగం చేసిన ఉద్యమాలలో సగభాగం ఆమెకే చెందుతాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. వీరేశలింగం గారే తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు. 

            ఈ పుస్తకంలో వాటి వివరాలన్నీ చోటుచేసుకున్నాయి. వాటి గురించి విద్యార్థులకు కొంతైనా అవగాహన కల్పించగలమేమో యోచించండి. రాజమహేంద్రి పట్టణంలో ఉన్న పెద్ద లోగిళ్ళలో వీరేశలింగం గారి లోగిలి ఒకటి. 'రాజశేఖర చరిత్ర' నవలలో ఈ ఇంటినే వర్ణించారు నవయుగ వైతాళికుడు వీరేశలింగం. తాతగారి పేరు వీరేశలింగం. ఆ పేరే మనవడికి వచ్చింది. అసలు ఊరు ఏలూరు. తాతగారైన వీరేశలింగం తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించారు. రాజమహేంద్రికి వచ్చి లంకంత ఇల్లు కట్టుకున్నారు.

              వీరేశలింగంగార్కి ఇద్దరు కుమారులు. ఇద్దరిలో రెండవవారు సుబ్బారాయుడు. సుబ్బారాయుడికి పున్నమ్మనిచ్చి వివాహం చేశారు. వారిద్దరి కుమారుడే మన వీరేశలింగం. వీరేశలింగం తన చిన్నతనంలో జరిగిన అనుభవం ద్వారా పిల్లల పెంపకం విషయంలో తీవ్రమైన ఆక్షేపణ చేసారు. చిన్నతనంలోనే తన జీర్ణ వ్యవస్థ దెబ్బతినడానికి కారణం తల్లి అమాయకత్వం కారణమని చెప్పారు. తల్లియొక్క గుణగణాలను వీరేశలింగం నిష్కర్షగానే చెప్పారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

              వీరేశలింగంగారి 'ఎదురీత' పుస్తకం గురించి చెప్పాలంటే మూఢనమ్మకాలను నిరసించడం, వితంతు వివాహాలు చేయడం, వివేకవర్ధనిలో లంచగొండులు గురించి వ్రాయడం, తెలుగులో నూతన ప్రక్రియలు ప్రారంభించడం - వీటన్నిటినీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు చేశారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవలసింది భార్య రాజ్యలక్ష్మమ్మగారు అండదండలివ్వడమే కారణం. వీరేశలింగం చేసిన ఉద్యమాలలో సగభాగం ఆమెకే చెందుతాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. వీరేశలింగం గారే తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.              ఈ పుస్తకంలో వాటి వివరాలన్నీ చోటుచేసుకున్నాయి. వాటి గురించి విద్యార్థులకు కొంతైనా అవగాహన కల్పించగలమేమో యోచించండి. రాజమహేంద్రి పట్టణంలో ఉన్న పెద్ద లోగిళ్ళలో వీరేశలింగం గారి లోగిలి ఒకటి. 'రాజశేఖర చరిత్ర' నవలలో ఈ ఇంటినే వర్ణించారు నవయుగ వైతాళికుడు వీరేశలింగం. తాతగారి పేరు వీరేశలింగం. ఆ పేరే మనవడికి వచ్చింది. అసలు ఊరు ఏలూరు. తాతగారైన వీరేశలింగం తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించారు. రాజమహేంద్రికి వచ్చి లంకంత ఇల్లు కట్టుకున్నారు.               వీరేశలింగంగార్కి ఇద్దరు కుమారులు. ఇద్దరిలో రెండవవారు సుబ్బారాయుడు. సుబ్బారాయుడికి పున్నమ్మనిచ్చి వివాహం చేశారు. వారిద్దరి కుమారుడే మన వీరేశలింగం. వీరేశలింగం తన చిన్నతనంలో జరిగిన అనుభవం ద్వారా పిల్లల పెంపకం విషయంలో తీవ్రమైన ఆక్షేపణ చేసారు. చిన్నతనంలోనే తన జీర్ణ వ్యవస్థ దెబ్బతినడానికి కారణం తల్లి అమాయకత్వం కారణమని చెప్పారు. తల్లియొక్క గుణగణాలను వీరేశలింగం నిష్కర్షగానే చెప్పారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Edureeta
  • : Dr Aripirala
  • : Maheswari Printing House
  • : ETCBKT0183
  • : Paperback
  • : 2016
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Edureeta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam